సి ఎస్ పి నిర్మాణ పనులను సకలం లో పూర్తి చేయాలి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) సి ఎస్ పి నిర్మాణ పనులను సకలం లో పూర్తి చేయాలి అని సింగరేణి డిరెక్టర్ పీ పీ మనోహర్ రావు అన్నారు ,బుధవారం బెల్లంపల్లి ఏ రియా ను సందర్శించిన అయన సంబంధిత కాంట్రాక్టర్ తో మట్ల దారు .అనంతరం రెబ్బెన సై డింగ్ ను పరిశీలించి ప్రతి రోజు లార్రి ల భోగ్గు సర పర చేస్తున్నారు ఆ న్నే విషయాలను జి ఎం రవిశంకర్ ను అడిగితెలుసుకున్నారు ,ఈ కార్యక్రమంలో యస్ ఓ టు జి ఎం కొండయ్య, డి జి ఎం సివిల్ ప్రసాదరావు, ఎస్టేట్స్ ఆఫీసర్ వారలక్ష్మి, ఇంజనీరు నర్సారెడ్డి తది తరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment