సర్ధార్ వల్లభాటేయి పటేల్ జయంతి వేడుకలు
కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి): రెబ్బెన సర్ధార్ వల్లభాటేయి పటేల్ సేవలు మరవరానివాని రెబ్బెన తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ అన్నారు . సోమవారం రెబ్బెన తహసీల్దార్ గారి కార్యక్రమం లో సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు . అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేశారు . అనంతరం అయన మాట్లాడుతూ సర్ధార్ వల్లభాయి పటేల్ భారత రాజ్యాంగాన్ని కీలక పాత్ర పోషించి అతి ముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీ చేర్మెన్ గ నిర్వహించి మన భారత దేశానికి ఎన్నో సేవలు చేశారని అలాగే ఆయనకు ఉక్కు మనిషి అని బిరుదు లభించింది అన్నారు . అయన మరణించిన నాలుగు దశాబ్దాల అనంతరం కూడా భారత ప్రభుత్వం గుర్తించి భారత రత్న అవార్డు ని పురస్కరించారని అన్నారు . ఈ కార్యక్రమం లో మండల విద్యదికారి వెంకటేశ్వరా స్వామి , సీనియర్ అసిస్టెంట్ ఊర్మిళ , విలెజ్ రెవెన్యూ అధికారులు , గ్రామా రైతులు పాల్గొన్నారు.
కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి): రెబ్బెన సర్ధార్ వల్లభాటేయి పటేల్ సేవలు మరవరానివాని రెబ్బెన తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ అన్నారు . సోమవారం రెబ్బెన తహసీల్దార్ గారి కార్యక్రమం లో సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు . అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేశారు . అనంతరం అయన మాట్లాడుతూ సర్ధార్ వల్లభాయి పటేల్ భారత రాజ్యాంగాన్ని కీలక పాత్ర పోషించి అతి ముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీ చేర్మెన్ గ నిర్వహించి మన భారత దేశానికి ఎన్నో సేవలు చేశారని అలాగే ఆయనకు ఉక్కు మనిషి అని బిరుదు లభించింది అన్నారు . అయన మరణించిన నాలుగు దశాబ్దాల అనంతరం కూడా భారత ప్రభుత్వం గుర్తించి భారత రత్న అవార్డు ని పురస్కరించారని అన్నారు . ఈ కార్యక్రమం లో మండల విద్యదికారి వెంకటేశ్వరా స్వామి , సీనియర్ అసిస్టెంట్ ఊర్మిళ , విలెజ్ రెవెన్యూ అధికారులు , గ్రామా రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment