Monday, 31 October 2016

సర్ధార్ వల్లభాటేయి పటేల్ జయంతి వేడుకలు

సర్ధార్ వల్లభాటేయి పటేల్  జయంతి వేడుకలు 
కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి): రెబ్బెన  సర్ధార్ వల్లభాటేయి పటేల్ సేవలు మరవరానివాని రెబ్బెన తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ అన్నారు . సోమవారం రెబ్బెన తహసీల్దార్ గారి కార్యక్రమం లో సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు . అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివాస్  ప్రతిజ్ఞ చేశారు . అనంతరం అయన మాట్లాడుతూ సర్ధార్ వల్లభాయి పటేల్ భారత రాజ్యాంగాన్ని కీలక పాత్ర పోషించి అతి ముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీ చేర్మెన్ గ నిర్వహించి మన భారత దేశానికి ఎన్నో సేవలు చేశారని అలాగే ఆయనకు ఉక్కు  మనిషి అని బిరుదు లభించింది అన్నారు . అయన మరణించిన నాలుగు దశాబ్దాల అనంతరం కూడా భారత ప్రభుత్వం గుర్తించి భారత రత్న అవార్డు ని పురస్కరించారని అన్నారు . ఈ కార్యక్రమం  లో  మండల విద్యదికారి వెంకటేశ్వరా స్వామి , సీనియర్ అసిస్టెంట్ ఊర్మిళ , విలెజ్ రెవెన్యూ అధికారులు , గ్రామా రైతులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment