Thursday, 27 October 2016

గ్రామా రెవిన్యూ సహాయకుల సంగం మండల కమిటీ

గ్రామా రెవిన్యూ సహాయకుల సంగం మండల కమిటీ 

రెబ్బెన రెవిన్యూ సహాయకుల సంఘం మండల కమిటి మండల మంగళ వారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నుకోవడం జరిగిందని కొమరం భీం జిల్లా కన్వీనర్ ఎస్ డి అఙ్గర్  ఆలీ తెలిపారు . మండల అధ్యక్షులుగా కాటిపల్లి వెంకటేశం ,ప్రధాన కార్యదర్శి దుర్గం దుర్గయ్య ,కోశాది కారి దుర్గం దుర్గయ్య , ప్రచార కార్య దర్సులు  దుర్గం శ్రీనివాస్ ,దుర్గం రాజు , సెక్రెటరీ ఎస్ కె జమీర్ పాషా ,ఉపాధ్యక్షులు మాదే గణపతి ,ఎం  వినోద్ కుమార్ ,సలహా దారుడు ముంజం బుద్దులు ని ఎన్నుకున్నారు . 

No comments:

Post a Comment