Thursday, 27 October 2016

ఏకగ్రీవం గా సి అర్ పి ల నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక






ఏకగ్రీవం గా సి అర్ పి  ల నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక 

కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లో జిల్లా  పరిషత్ బాలుర పాఠశాలలో సి అర్ పి  ల నూతన జిల్లా కార్యవర్గం ఏకగ్రీవం గా ఎన్నుకోవటం జరిగింది. అధ్యక్షునిగా దహెగాం పవన్ కుమార్, ప్రధాన కార్యదర్శి గా మారుమొకం రాజేష్, ఉపాధ్యక్షునిగా సి హెచ్ సుభాష్ , కోశాధికారి గా దుర్గం సందీప్, ప్రచార కార్యదర్శి గా  వి. సత్యనారాయణ, దేవన్న,  సహాయకార్యదర్శి యం  రాజేష్ , ఏ దేవేందర్ , సలహాదారులు ఏ శ్రీనివాస్ రాజేష్ కార్యవర్గ సభ్యులు శేఖర్, విలాస్, మహేష్, హన్మంతరావు, శ్యామ్, స్వరూప తదితరులు వున్నారు. అధ్యక్షుడు దహెగాం పవన్ కుమార్ మాట్లాడుతూ సి అర్ పి ల సమస్యలపై పోరాడతానని అన్నారు. ఈ సందర్భం గా  నూతనం గా ఎన్నికైన  కార్యవర్గం సభ్యులు కలిసి   డి ఈ ఓ ను శాలువాతో సన్మానించారు.

No comments:

Post a Comment