కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లో జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో సి అర్ పి ల నూతన జిల్లా కార్యవర్గం ఏకగ్రీవం గా ఎన్నుకోవటం జరిగింది. అధ్యక్షునిగా దహెగాం పవన్ కుమార్, ప్రధాన కార్యదర్శి గా మారుమొకం రాజేష్, ఉపాధ్యక్షునిగా సి హెచ్ సుభాష్ , కోశాధికారి గా దుర్గం సందీప్, ప్రచార కార్యదర్శి గా వి. సత్యనారాయణ, దేవన్న, సహాయకార్యదర్శి యం రాజేష్ , ఏ దేవేందర్ , సలహాదారులు ఏ శ్రీనివాస్ రాజేష్ కార్యవర్గ సభ్యులు శేఖర్, విలాస్, మహేష్, హన్మంతరావు, శ్యామ్, స్వరూప తదితరులు వున్నారు. అధ్యక్షుడు దహెగాం పవన్ కుమార్ మాట్లాడుతూ సి అర్ పి ల సమస్యలపై పోరాడతానని అన్నారు. ఈ సందర్భం గా నూతనం గా ఎన్నికైన కార్యవర్గం సభ్యులు కలిసి డి ఈ ఓ ను శాలువాతో సన్మానించారు.
No comments:
Post a Comment