Monday, 31 October 2016

పదవి విరమణ పొందిన అధికారి కి సన్మానం

పదవి విరమణ పొందిన అధికారి కి సన్మానం

కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి): రెబ్బెన బెల్లంపల్లి ఏరియా గోలేటి జి . యం  ఆఫీస్ లో పర్చేజ్ డిపార్ట్మెంట్ నందు పని చేసిన శ్రీ క్రిస్టఫర్ డిప్యూటీ సూపరిండెంట్ ఈ రోజు పదవి విరమణ అవుతున్న సందర్భంగా  అతన్నియాజమాన్యం తరపున ఘనంగా సన్మానించడం జరిగింది శాలువాతో సత్కరించి బహుమతి అందజేసినారు . ఈ కార్యక్రమం లో జి. వి రారాజి ఎస్. ఈ  పర్చేజ్  ఏరియా ఇంజనీర్ రామారావు ఎస్ ఆర్ . పో  రామశాత్రి , యూనియన్ నాయకులూ సదాశివ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment