కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి): రెబ్బెన బెల్లంపల్లి ఏరియా గోలేటి జి . యం ఆఫీస్ లో పర్చేజ్ డిపార్ట్మెంట్ నందు పని చేసిన శ్రీ క్రిస్టఫర్ డిప్యూటీ సూపరిండెంట్ ఈ రోజు పదవి విరమణ అవుతున్న సందర్భంగా అతన్నియాజమాన్యం తరపున ఘనంగా సన్మానించడం జరిగింది శాలువాతో సత్కరించి బహుమతి అందజేసినారు . ఈ కార్యక్రమం లో జి. వి రారాజి ఎస్. ఈ పర్చేజ్ ఏరియా ఇంజనీర్ రామారావు ఎస్ ఆర్ . పో రామశాత్రి , యూనియన్ నాయకులూ సదాశివ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment