Monday, 17 October 2016

పాఠశాల భవనం త్వరగా పూర్తి చేయాలన్నారు -----ఎం పి పి


పాఠశాల  భవనం త్వరగా పూర్తి చేయాలన్నారు -----ఎం పి పి 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): కొండపెల్లి పాఠశాలలో నూతనముగా నిర్మిస్తున్న భవనాన్ని సకాలంలో పూర్తి చేయాలి అని ఎం పి పి  సంజీవ్ కుమార్ సందర్శించి సదరు భవనం కాంట్రాక్టర్ జె ఈ లను ఆదేశించారు అలాగే పాఠశాల విద్యను  మరియు భోజనాన్ని పరిశీలించి మరింత నాణ్యతగా మెరుగు పర్చాలని అన్నారు ఈ భవనం ఆర్ వి ఎం నిధుల నుంచి 12 లక్షల వ్యాయామంతో నిర్మిస్తున్నట్టు ఈ భవనం సకాలంలో పూర్తి అయినట్లు అయితే విద్యార్థులకు విద్య బోధన  మెరుగు పడుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎచ్ ఎం ప్రభాకర్ ,ఉప సర్పంచ్ హరి ప్రసాద్ ఉపాధ్యాయులు  మరియు తదితరులు వున్నారు.

No comments:

Post a Comment