కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Monday, 17 October 2016
పాఠశాల భవనం త్వరగా పూర్తి చేయాలన్నారు -----ఎం పి పి
కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): కొండపెల్లి పాఠశాలలో నూతనముగా నిర్మిస్తున్న భవనాన్ని సకాలంలో పూర్తి చేయాలి అని ఎం పి పి సంజీవ్ కుమార్ సందర్శించి సదరు భవనం కాంట్రాక్టర్ జె ఈ లను ఆదేశించారు అలాగే పాఠశాల విద్యను మరియు భోజనాన్ని పరిశీలించి మరింత నాణ్యతగా మెరుగు పర్చాలని అన్నారు ఈ భవనం ఆర్ వి ఎం నిధుల నుంచి 12 లక్షల వ్యాయామంతో నిర్మిస్తున్నట్టు ఈ భవనం సకాలంలో పూర్తి అయినట్లు అయితే విద్యార్థులకు విద్య బోధన మెరుగు పడుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎచ్ ఎం ప్రభాకర్ ,ఉప సర్పంచ్ హరి ప్రసాద్ ఉపాధ్యాయులు మరియు తదితరులు వున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment