దివాళి బోనస్ చెక్కుల పంపిణి
కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి): రెబ్బెన;రెబ్బెన మండలం లోని గోలేటి సింగరేణి ఏరియా కార్మిక వర్గానికి దివాళి బోనస్ చెక్కుల పంపిణి ఏరియా జనరల్ మేనేజర్ చేతుల మీదుగా పంపిణి చేశారు . కార్మిక సంక్షేమమే ప్రధమ దేయంగా బెల్లంపల్లి సింగరేణి ఏరియా కొనసాగుతుందని ఈ సందర్బంగా జి యం అన్నారు . ప్రతి పండుగకు కార్మికుల కుటుంబాలు సంతొషంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో వారికీ ప్రోత్సహాలను ఇస్తున్నామని తెలిపారు . మాత సమరస్యాలకు అతీతంగా పండుగలను జరుపుకొనుట ఒక్క భారత దేశంలోనే సాధ్యమని ప్రతి పండుగను హిందు ముస్లిం అన్న విభేదాలు లేకుండా పండగలు జరుపుకొనడం జరుగుతుందని జి యం అన్నారు .
No comments:
Post a Comment