Monday, 24 October 2016

లారీ ఢీకొని బాలిక మృతి

లారీ ఢీకొని బాలిక  మృతి 
కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రములో రాష్ట్రీయ రహదారిపై రోడ్డు దాటు తుండగా పాసిగామ్ గ్రామానికి చెందిన నీకొదే తిరుపతి కుమార్తె కీర్తి ( 5 ) ఆది వారం రాత్రి మరణించింది . మృతురాలు  న రోజు కావడంతో షాపింగ్  రెబ్బెన కు  తండ్రితో   రోడ్డు  దాడుతుండగా   మహారాష్ట్ర నుండి హైడెరాబ్యాడ్ కు వెళ్తున్న లారీ డీ కొట్టడం తో  బాలిక కాళ్లపై నుండి టైరు వెళ్లడంతో కాళ్ళు నుజ్జు నుజ్జయి పోయాయి .   హుటా హుటిన  ఆసుపత్రికి ,  మంచిర్యాల ఆసుపత్రికి అనంతరం హైద్రాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా కీర్తి మరణించినట్లు బంధువులు తెలిపారు . పాప పుట్టిన రోజు మరణించడముతో మండలములో విషాద ఛాయలు అలుముకున్నాయి .

No comments:

Post a Comment