Monday, 17 October 2016

పగలే వెలుగు తున్న దీపాలు

పగలే వెలుగు తున్న దీపాలు 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రాత్రి వెలగ ల్సిన విధి దీపాలు పగలే వెలుగు తున్నాయి రెబ్బెన మండలంలోని కిష్టాపూర్ గ్రామా పంచాయితీ లో ఈ దుస్థితి నెలకొల్పింది అని గ్రామస్తులు వాపోయ్యారు రాత్రి వెలగాల్సిన విధి దీపాలు పగలు కూడా వెలుగు తూ వున్నడం వల్ల దీపాలు నాణ్యత కోల్పోయి రాత్రి వెలగడం లేదని ,ఒక పక్కన విద్యుత్తుని నీరుని వృధా చేయరాదు అంటూ ఉండగా ఇలాంటి వాటితో  ప్రభుత్వఆదాయానికి గండి పడుతుందని గ్రామా ప్రజలు అంటున్నారు.

No comments:

Post a Comment