ఫ్రెండ్స్ యూత్ స్వచ్చంద సంస్థ మండలకమిటీ ఎన్నిక
ఫ్రెండ్స్ యూత్ స్వచ్చంద సంస్థ మండలకమిటీ ఎన్నిక
కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి): రెబ్బెన;రెబ్బెన మండలంలోని మంగళవారం అతిధి గృహంలో ఫ్రెండ్స్ యూత్ కమిటీలో సభ్యులను ఎన్నుకొన్నారు . ఫ్రెండ్స్ యూత్ మండల కమిటీ అధ్యక్షుడిగా అంకం పాపయ్య, ఉపాధ్యక్షుడిగా అజమేరా ఈశ్వర్ ,డోంగ్రి సునీల్ ,సయ్యద్ సమీర్ పాషా మరియు కోశాధికారిగా తైదెలా వెంకటేష్ ,ప్రధాన కార్యాధికారి కీర్తి మహేందర్ ఎక్సిక్యూట్ మెంబర్ గా టి.సంతోష్,కార్తీక్ ,గుడిసెల వినయ్ ,అంకం స్వామి , వినోద్ కుమార్ లను ఏక గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది . దీనిలో భాగంగా ఈ సభ్యులందరు కలసి ఉచిత సేవ కార్య క్రమాలు చేపట్టనున్నామని అన్నారు.
No comments:
Post a Comment