ఓ డి ఎఫ్ పథకంలో మరుగు దొడ్ల భూమి పూజ
కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలంలో ఇంద్ర నగర్ లోని సోమవారం రోజున నూతన మరుగు దొడ్లకు భూమి పూజ చేశారు ఈ సందర్భముగా ఎం పి పి సంజీవ్ కుమార్ జడ్ పి టి సి బాపూరావు పెసర వెంకటమ్మ మాట్లాడుతూ స్వచ్ భరత్ లో భాగముగా ఓ డి ఎఫ్ పథకంలో గ్రామా పంచాయితీ లో మొత్తం 560 నివేదిక పంపగా 360 మాత్రమే మంజూరు అయినాయి వాటిని సకాలంలో పూర్తి చేసి పర్యావరణ కాలుష్యాన్ని నివారిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్ తహసీల్దార్ రమేష్ గౌడ్ ఏ ఐ ఎం సి వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ ,ఆర్ ఎస్ డబ్ల్యూ సోని సెక్రటరీ మురళీధర్సిం,ఉప సర్పంచ్ శ్రీధర్ , సింగిల్ విండో డైరెక్టర్ మధునయ్య ,నాయకులు సుదర్శన్, నవీన్ ,వెంకన్న ,అశోక్ ,చిరంజీవి ,బరత్వాజ్,తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment