గ్రామా సమస్యను పరీక్ష రించాలి ---- కొమురవెల్లి యూత్
కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెండు నెలలు క్రితం రోడ్డును అడ్డంగా మురికి నీటి పైపు నిర్మాణం కోసం తవ్వి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మురికి నీరు పైపు నిర్మాణం చేయకపోవడంతో రహదారికి ఇబ్బందిగా మారింది అని కొమురవెల్లి యూత్ కమిటీ యువకులు ఆరోపించారు కావున ఈ పైపు లైను నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి గ్రామస్తుల ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు
No comments:
Post a Comment