Monday, 31 October 2016

విజిలెన్సు అవగాహనా వారోత్సవాలు


విజిలెన్సు అవగాహనా వారోత్సవాలు 

కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి): విజిలెన్సు అవగాహనా వారోత్సవాలు -2016 కార్యక్రమం లో భాగంగా బెల్లంపల్లి ఏరియా గోలేటి  జనరల్ మేనేజర్  కె రవి శంకర్.  అలాగే  కార్యాలయం లో   సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్బంగా 'జాతీయ ఐక్యత దినోత్సవ ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ సందర్భం గ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయి పటేల్ ఉప ప్రధాని గా బాధ్యతలు చేపట్టి దేశాన్ని ఒక్క తాటి పై నిలిపాడని తెలిపారు . దేశ ఐక్యత ను , సమగ్రతను , బాధ్యతను కాపాడేందుకు అంకితమవ్వాలని పిలుపునిచ్చారు . అలాగే విజిలెన్సు అవగాహనా వారోత్సవాల నిర్మానలో ప్రజల భాగస్వామ్యం అనునది ఈ సంవత్సరం సందేశమని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎస్ఓ టు జి. యం  శ్రీ కొండయ్య టి.బి.జి.కె.ఎస్  వైస్  ప్రెసిడెంట్ప్రెసిడెంట్ శ్రీ ఎన్  సదాశివ్ ఏ.ఐ.టీ.యు.సి  బ్రాంచి సెక్రెటరీ శ్రీ ఎస్ తిరుపతి డి. వై. పి.యం  ఎ . రాజేశ్వర్ మరియు అధికారులు కార్యాలయ సిబ్భంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment