Monday, 16 July 2018

ఆయుర్వేదశిబిరానికి మంచి స్పందన


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 16 ; బెల్లంపల్లి ఏరియా గోలేటిలో సింగరేణి సేవ సమితి ఆధ్వర్యంలో  సి వి ఆర్ క్లబ్ లో సోమవారం ఆయుర్వేదశిబిరం నిర్వహించారు. ఈ ఆయుర్వేద శిబిరానికి మంచి స్పందన వచ్చినట్లు మాత ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ డాక్టర్ విశ్వనాథ మహర్షి తెలిపారు. ప్రజలకు ఆయుర్వేద వైద్య విధానంపై క్రేమేపి పెరుగుతున్న ఆదరణకు ఈ స్పందనే నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులో సింగరేణి సంస్థ వారి సౌజన్యంతో మరిన్ని శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు. 

No comments:

Post a Comment