కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 17 ; సింగరేణి ఇల్లందు ఏరియా లో ఎస్ అండ్ పి డిపార్ట్మెంట్లో 24 గంటలు నాన్ ఏసి 2డబ్ల్యూడి జీపులు అద్దె ప్రాతిపదికన 5 సంవత్సరాలకుగాను నడుపుటకు టెండర్లు పిలువడమైనదని సింగరేణి బెల్లంపల్లి ఏరియా డీ జి ఎం పెర్సొన్నల్ జె కిరణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు ఇల్లందు సింగరేణి ఏరియా ఎస్ ఈ (ఈ&ఎం)పర్చజ్ డిపార్మెంట్ ను సంప్రదించగలరని తెలిపారు.
No comments:
Post a Comment