Tuesday, 17 July 2018

అద్దేవాహనాలకై టెండర్ లు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 17  ;   సింగరేణి ఇల్లందు  ఏరియా లో ఎస్ అండ్ పి  డిపార్ట్మెంట్లో 24 గంటలు నాన్ ఏసి 2డబ్ల్యూడి జీపులు అద్దె ప్రాతిపదికన 5 సంవత్సరాలకుగాను నడుపుటకు   టెండర్లు పిలువడమైనదని సింగరేణి బెల్లంపల్లి  ఏరియా డీ జి ఎం పెర్సొన్నల్ జె  కిరణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు ఇల్లందు సింగరేణి ఏరియా  ఎస్ ఈ (ఈ&ఎం)పర్చజ్ డిపార్మెంట్  ను సంప్రదించగలరని తెలిపారు. 

No comments:

Post a Comment