Tuesday, 17 July 2018

బిజెపి శక్తి కేంద్ర అధ్యక్షుల సమావేశం;

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 17  ;  బిజెపి శక్తి కేంద్ర అధ్యక్షుల సమావేశం నేటి ఉదయం 10 గంటలకు సిర్పూర్ కాగజ్నగర్ సంతోష్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించబడునని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి  కేసరి ఆంజనేయులు గౌడ్ తెలిపారు.  ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ .జిల్లా ఇన్చార్జి చాడ శ్రీనివాస్ రెడ్డి .జిల్లా అధ్యక్షుడు జె.బి పౌడెల్ హాజరవుతున్నారు . కావున శక్తి కేంద్ర అధ్యక్షులు .మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు. జిల్లా పదాదికారులు .వివిద మోర్చా ల జిల్లా అధ్యక్షులు అధికారులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి  చేశారు. 

No comments:

Post a Comment