Thursday, 19 July 2018

సింగరేణి ఏరియాలో హరితహారం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 19 ; తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా బెల్లంపల్లి ఏరియాలోని   కైరిగూడ ఓపెన్ కాస్ట్, డోర్లీ ఓపెన్ కాస్టుల డంప్ యార్డ్  ల   పైన గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఫారెస్ట్ అధికారులు, ఎన్విరాన్మెంట్   డిపార్టుమెంట్ వారి ఆధ్వర్యంలో కొనసాగిందని డిజిఎం పర్సనల్ జె కిరణ్ తెలిపారు.

No comments:

Post a Comment