Thursday, 19 July 2018

గ్రామాలలో దోమల మందు పిచికారీ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 19 ; మండలం దుగ్గాపూర్, పులికుంట గ్రామాలలో గురువారం  దోమల మందును   ప్ర్రభుత్వ ప్రాధమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది పిచికారీ చేశారు. వర్షాకాలం ప్రారంభమైనందువల్ల దోమల వ్యాప్తిని అరికట్టడానికి ముందస్తు చర్యగా గ్రామాలలోని అని ఇళ్లల్లో, అంగన్వాడీ పాఠశాలలలో ఇండోర్ రెసిడెల్ స్ప్రే 5% ను పిచికారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఏ  ఎం లు   కమలాకర్,ప్రవీణ్ తదితర సిబ్బంది  పాల్గొన్నారు. 

No comments:

Post a Comment