తిరుమల, సెప్టెంబర్ 19: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రాత్రి మలయప్ప స్వామి ఉభయ వేదేరులతో కలిసి బాలకృష్ణుని రూపంలో సర్వ భూపాల వాహనంపై తిరుమాడవీధుల్లో ఊరేగారు. స్వామివారిని దర్శించుకున్న భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. తిరుమాడవీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. మరోవైపు శ్రీవెంకటేశ్వర స్వామి వారి గరుడసేవకు టీటీడీ సన్నద్ధమైంది. అశేష సంఖ్యలో తరలివస్తున్న భక్తజనానికి సేవలందించడానికి దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు
No comments:
Post a Comment