Sunday, 6 September 2015

కొనసాగుతున్న ఆశావర్కర్ల సమ్మె

కొనసాగుతున్న ఆశావర్కర్ల సమ్మె


ఆశావర్కర్లకు కనీస వేతనం రూ.15వేలుచెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రెబ్బెనలోని ప్రాథమిక చికిత్స కేంద్రం ముందు చేపట్టిన ఆశావర్కర్లు నిరవధిక సమ్మె ఆదివారం నాటికి ఐదవ రోజుకు చేరుకున్నాది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పించాలని. అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, పీ,ఎచ్,సి కు వెళ్ళిప్పుడు టీఏ.డీఏ కల్పించాలి. ఇతర బకాయులు చెల్లించాలని అన్నారు ఈ సమ్మే కు  తెలంగాణ విద్యార్ధి వేదిక జిల్లా అద్యక్షుడు కడతల సాయి నాయకులు రాయల నర్సయ్య  మద్దతు తెలిపి సమ్మేలో కూర్చున్నారు. ఈ కార్యాక్రమంలో ఆశ కార్యకర్తలు అధ్యక్షులు అనిత, కార్యదర్శి లలిత, ఉపాధ్యక్షులు రమ, తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment