Wednesday, 23 September 2015

ఆర్జెడి ఆకస్మిక తనిఖీ

ఆర్జెడి ఆకస్మిక తనిఖీ


రెబ్బెనలోని ప్రభుత్వ ఉన్నత పాటశాలను వరంగల్ ఆర్జెడి బాలయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎచ్ఎం స్వర్ణలతను రికార్డులు, పాటశాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. గతంలో 32% ఉత్తిర్నత వచ్చిందని ఈ సం. 100% ఉత్తిర్నత వచ్చేలా విద్యార్థులను తయారు చేయాలని పాటశాల ఉపాద్యా యిలకు పేర్కొన్నారు.

No comments:

Post a Comment