రెబ్బెనలోని సాయి విద్యాలయంలో డా,సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి సందర్భంగా పాటశాలలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్, జడ్పిటీసి బాబురావు, ఎంఈవో వెంకటరస్వామి, తెరాస మహిళ ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ ముఖ్య అతిధులుగా హజరయ్యారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశి. కరస్పాండెంట్ దీకొండ సంజీవ్ కుమార్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాటశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
No comments:
Post a Comment