జాతీయ పోటీలకు ఎంపిక
చత్తిస్ గద లోని బిలాయ్ లో జరిగే జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎన్,శ్రీనివాస్, అజయ్, దిలీప్, శాంతి కుమార్, స్వాతి ఎంపికైనట్లు బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి తెలిపారు. వీరు 24, 26 తేదీలలో జరిగే పోటిలలో జరిగే పాల్గొంటారని తెలిపారు.
No comments:
Post a Comment