సాక్షర భారత్ ఆధ్వర్యంలో వయోజన విద్యను అందిస్తున్న అది పూర్తిస్థాయిలో అందడం లేదని చదువుకున్న విద్యార్థులే తల్లిదండ్రులకు విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టాలని రెబ్బెన ఎంఈఓ వెంకటేశ్వరస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తాయి వీసీఓలు యువకులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
No comments:
Post a Comment