పోలాల పండుగ సందడి
రెబ్బెన మండల కేంద్రంలో పోలాల పండుగ శనివారం నిర్వహించడంతో సందడి నెలకొంది. ఈపండుగకు వ్యవసాయ రైతులు పశువులను వివిధ రంగులతో అలంకరిస్తారు. దీంతో పశువుల అలంకరణ కోసం వస్తుసామాగ్రిల ప్రత్యేక దుకాణాలు వెలిసాయి. పశువులకు వేసే రంగులు వివిధ రకాల వస్తువులు రైతులు కొనుగోలులో సందడిగా ఉన్నారు. శనివారం పండ గ రోజు ఎద్దులను అలంకరించి గ్రామాల్లోని ఆలయాల చుట్టు ప్రదక్షణలు నిర్వహించి పిండివంటలు నైవేద్యంగా పెడతారు.
No comments:
Post a Comment