Saturday, 12 September 2015

రైతుల సంక్షేమమే తెరాస ప్రభుత్వం 

-మిషన్ కాకతీయలో భాగంగా ఎల్లమ్మచెరువు పర్యవేక్షణ
-ఎల్లమ్మ గుడి శంకుస్థాపన

రెబ్బెన మండలం లోని శుక్రవారం రోజున మంత్రులు భారి నీటీ పారుదల శాఖ మంత్రి హరీష్ రావు , అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎల్లమ్మ చెరువును మిషన్ కాకతీయలో భాగంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా సందర్భంగా గౌడ కులస్థుల కుల దేవతైన ఎల్లమ్మ గుడికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారి నీటీ పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మిషన్ కాకతీయలో భాగంగా మండలంలో గుర్తించిన అన్ని చెరువుల, కుంటల పను వేగవంతంచేసి అన్ని పొలాలకు సాగు నీరు అందేల రూపకల్పన చేస్తామన్నారు. ఈ సభలో మండల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు,  పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment