ఆశాకార్యకర్తల నిరవదిక సమ్మెలో భాగంగా రెబ్బెన మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆశాకార్యకర్తలు చేస్తున్న దీక్షలు సోమవారంతో 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా చీపురుతో ఊడుస్తూ నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.15వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు దీక్షవిరమించేది లేదని అన్నారు.ఈకార్యక్రమంలో సీ,అయ్,టీ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Monday, 14 September 2015
13వ రోజుకు చేరిన ఆశాకార్యకర్తల నిరసనలు
ఆశాకార్యకర్తల నిరవదిక సమ్మెలో భాగంగా రెబ్బెన మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆశాకార్యకర్తలు చేస్తున్న దీక్షలు సోమవారంతో 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా చీపురుతో ఊడుస్తూ నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.15వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు దీక్షవిరమించేది లేదని అన్నారు.ఈకార్యక్రమంలో సీ,అయ్,టీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment