రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీలో బుధవారం పశువైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు డా.సాగర్ తెలిపారు. గాలికుంటు వ్యాధికి ముందస్తుగా చర్యలుగా ఈ టీకాలు వేస్తున్నట్లు గొలేటిలో దాదాపుగా 457 టీకాలు వేసినట్లు పశు వైద్యుడు సాగర్ తెలిపారు.పశువైద్య శిబిరంలో
No comments:
Post a Comment