Saturday, 12 September 2015

మంత్రి హరీష్‌ రావ్‌కు వినతి పత్రం

మంత్రి హరీష్‌ రావ్‌కు వినతి పత్రం

రాష్ట్రంలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న తెలంగాణ గ్రామీణ నిర్మూలన సంస్థ గత 15 సంవత్సరాలుగా 3262 మంది ఉద్యోగులు పేదరిక నిర్మూలన కార్యక్రమంలో అంకితాభావంతో పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సేవలు అందిస్తున్నారని ఏసీఎస్‌కేజ డ్‌ఆర్‌ రాజ్‌కుమార్‌ ఏపీఎంలు మాట్లాడుతూ డీఆర్డీఏ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మహిళల స్వయం సంఘాలకు 11లక్షలు వడ్డీలేని రుణాలు అందించాలన్నారు. టీఆర్డీఏ , బీవోఏలకు కనీస గౌరవ వేతనం ఐదువేలు అందించాలన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇంక్రీమెంట్‌ను ఉద్యోగులకు అందించాలన్నార ు. 

No comments:

Post a Comment