ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ ఆగష్టు 01 ; ఆంధ్ర బ్యాంకు రెబ్బెన ఖాతాదారుడైన షిండే హేమాజీ ఫిబ్రవరి నెల 17న రోడ్డు ప్రమాదంలో మరణించారు . వారికీ సంబందించిన ఆరోగ్యడాన్ భీమపథకం కింద రావలసిన భీమా క్లెయిమ్ 2,00,000 రూపాయలను వారి నామినీ ఐన భార్య షిండే గౌరికి చెక్ ద్వారా సోమవారంనాడు చెల్లించినట్లు మరియు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన ద్వారా రావలసిన మరో రెండులక్షల భీమా సొమ్ము త్వరలో చెల్లిస్తామని రెబ్బెన ఆంధ్ర బ్యాంకు మేనేజర్ బుకీ కిశోరె కుమార్ తెలిపారు.
No comments:
Post a Comment