71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 15 ; 71వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రెబ్బెన మండలంలోని మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కార్నధం సంజీవ్ కుమార్ తహశిల్దార్ కార్యలయంలో తహశిల్దార్ రమేష్ గౌడ్ రక్షకభటన నిలయం లో ఎసై నరేష్ కుమార్ , గ్రామపంచాయితీ లో సర్పంచ్ పెసరి వెంకటమ్మ,గౌతమి సమైక్య కార్యాలయం లో ఎపిఎం వెంకటరమణ ,సహకారసంఘం కార్యాలయం లో చేర్మెన్ గాజుల రవీందర్ లు జెండాను ఎగరవేశారు. ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రధానరహదారుల లో ప్రాబాధ బేరి నిర్వహించి జెండా పండుగను ఘనంగ జరుపుకున్నారు. మరియు తదితర ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయం లో ఈ సందర్భంగా ప్రజలకు 71వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంపిడిఓ సత్యనారాయణ సింగ్, జడ్పిటిసి బాబురావు,మార్కెట్ వైస్ చేర్మెన్ కుదరపు శెంకరమ్మ, వైస్ ఎంపిపి గుడిశల రేణుక రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ ,,ఎపిఓ కల్పన, సింగల్ విండో చైర్మన్ మధునయ్య ,వెంకటేశ్వరగౌడ్ తదితర ప్రజా ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment