సీ పి ఎస్ విధానం రద్దుచేయాలి ; పి ఆర్ టి యూ
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 29 ; ఉపాధ్యాయులందరు సెప్టెంబర్ ఒకటిన సామూహిక సెలవు పెట్టి రెబ్బెన మండల విద్యాధికారి కార్యాలయం ముందు సి పి ఎస్ విధానం రద్దుకై నిరసన తెలపాలని జిల్లా అధ్యక్షులుశ్రీనివాసరావు,జిల్లా ప్రధానకార్యదర్శి ప్రకాష్ లు అన్నారు , మంగళవారం పి ఆర్ టి యూ మండల సర్వసభ్య సమావేశం రెబ్బెన హైస్కూల్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ ట్ యూ సిద్ధాంతాలు,నియమావళి,పనితీరు మెచ్చి తెలంగాణ యూ టి ఎఫ్ రెబ్బెన కార్యదర్శి తూలీసింగ్ పి ఆర్ ట్ యూ ట్ ఎస్ జిల్లా అధ్యక్ష్య,ప్రధానకార్యదర్సులా సమక్షంలో పి ఆర్ ట్ యూ టి ఎస్ సభ్యత్వంతీసుకోవంజరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర భాద్యులు జనార్దన్, జిల్లాభాద్యులుః ఖదీర్, సదానందం, మండల కార్యదర్శ కురుసేనగా శ్రీనివాస్, పి జి హ్ ఎం లు సాంబమూర్తి, రాము,కార్యవర్గ సభ్యులు రమేష్ రెడ్డి, మల్లేష్, పాల్గొన్నారు.
No comments:
Post a Comment