మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 16 ; రెబ్బెన మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారంనాడు జరగవలసి ఉండగా సభ్యుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేయడం జరిగిందని ఎం పి పి కర్నాథం సంజీవ్ కుమార్ తెలిపారు.ఉదయం 11 గంటలకు సమావేవం జరగవలసి సభ్యులు హాజరు కానందువలన సమావేశం వాయిదాపడిందని తెలిపారు.
No comments:
Post a Comment