సీపీఎస్ మహాధర్నా గోడప్రతులు విడుదల
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 27 ; హైదరాబాద్ లో చేపట్టనున్న సీపీఎస్ మహా ధర్నా గోడప్రతులను రెబ్బన జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం సీపీఎస్ టి ఈ ఏ -టీఎస్ నాయకులూ గోడ ప్రతులను విడుదల చేసారు. ఈ సందర్బం గ వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 1 న తలపెట్టిన మహాధర్నానుఁ విజయవంతం చేయాలనీ కోరారు సీపీఎస్ ని రద్దు చేసి పాత పిన్షన్ విధానాన్ని అమలు చెయ్యాలన్నారు ఈ మహా ధర్నాను సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమం లో సీపీఎస్ టి ఈ ఏ-ట్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి శివ రామ కృష్ణ ,రాష్ట్ర ఉప అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు దుర్గం లింగయ్య ,మండల ఉపాధ్యక్షులు ఎం శ్రీకాంత్,కార్యదర్శి మధుకర్ ,పిఆర్ టీయూ జిల్లా కార్యదర్శి ఖాదర్ ఉపాధ్యాయులు శ్రీనివాస్,వినోద్,గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment