కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 28 ; అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) సభ్యత్వాన్ని రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ లు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు సభ్యత్వ రశీదును అందించారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పర్వతి సాయికుమార్,విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment