Friday, 18 August 2017

జిల్లా విద్యాశాఖాధికారి ఆకస్మిక తనిఖీ

జిల్లా విద్యాశాఖాధికారి ఆకస్మిక  తనిఖీ

   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 18 ;     జిల్లావిద్యాశాఖాధికారి రెబ్బెనమండలంలోని ప్రాధమికోన్నత పాఠశాల ఖైర్ గాం  ,పులికుంట ,ప్రాధమిక పాఠశాలా, సింగరేణి ఉన్నతపాఠశాల, మరియు సెయింట్ ఆగ్నెస్ పాఠశాల గోలేటిలను ఈ రోజు ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను తెలుగు,ఇంగ్లీష్,మరియు లెక్కలు బాగా నేర్చుకోవాలని హితవు పలికారు. జిల్లావిద్యాశాఖాదికార్రితోపాటు మోడల్ ఆఫీసర్ ఎం ఏ  జబ్బార్,మండల విద్యాశాఖాధికారి వెంకటేశ్వర స్వామి తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment