సోమవారం డయల్ యువర్ జీఎం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 12 ; బెల్లంపల్లి ఏరియా గోలేటి టౌన్ షిప్ లోని ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో తేదీ 14-08-2017 సోమవారం రోజున డయల్ యువర్ జీఎం కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నామని,ఏరియాలోని ఉద్యోగులు,కార్మికులు,వారి కుటుంభ సభ్యులు వారి వారి నసమస్యల పరిష్కారం కోసం ఫోన్ చేసి నేరుగా జీఎం దృష్టికి సమస్యలు తీసుకురావచ్చని ఏరియా అధికార ప్రతినిధి తెలిపారు.ఫోన్ ద్వారా సంప్రదించడానికి 08735-231100 కు డయల్ చెయ్యాలని కోరారు.ఈ అవకాశాన్ని వీనియోగీచుకోవాలి అని తెలిపారు.
No comments:
Post a Comment