నులిపురుగుల పై అవగాహనా సదస్సు
జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్బంగా స్థానిక ఎం ఇ ఓ కార్యాలయములో సోమవారం డాక్టర్ హైందవి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు . నులి పురుగులు రాకుండా విద్యార్ధి దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపారు . అంగన్వాడీ కార్యకర్తలు , ఏ ఎన్ ఎం లు , ఉపాధ్యాయుల కు ప్రత్యకంగా శిక్షణ ఇచ్చ్చారు . ఈ కార్య క్రమములోఆసుపత్రి సిబ్బంది పావని , కమలాకర్ లు ఉన్నారు .
No comments:
Post a Comment