Wednesday, 17 August 2016

ఎబివిపి విద్యార్ధి సంఘ నాయకులు నల్లా బ్యాడ్జ్ లతో నిరసన

ఎబివిపి విద్యార్ధి సంఘ నాయకులు నల్లా బ్యాడ్జ్ లతో నిరసన 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఏబీవీపీ విద్యార్ధి సంగం నాయకులూ మంగళవారం రెబ్బెన లో అంబెడ్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో  నిరసన వ్యక్తం చేసారు. అనంతరం విద్యార్థుల సమస్యలపై మాట్లాడారు ఎంసెట్ పేపర్ లీకేజ్ కు కారణమైన వాళ్ళని శిక్షించాలని, ప్రభుత్వం  విద్యార్థులకు   ఫీజు రేయింబర్సమెంట్  వెంటనే అమలు చేయాలనీ లేని పక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు ఏబీవీపీ మండల్ కన్వేయర్ అరుణ్ కుమార్ అన్నారు.ఈ సందర్బంగా నాయకులూ సాయి,శ్రీకాంత్,అనిల్, తదితరులు పాల్గొన్నారు .   

No comments:

Post a Comment