Wednesday, 24 August 2016

మహారాష్ట్ర ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి  చిత్ర పటానికి పాలాభిషేకం

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  భారత్ జెనాథ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గోదావరి బ్యారేజీలపై తెలంగాణ ముఖ్యమంత్రి మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒపందాలు కుదిరినందుకు రెబ్బెన బి జెపి నాయకులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మహారాష్ట్ర గవర్నర్ చిత్ర పటానికి  బుధవారం పాలాభిషేకం చేసారు సహక రించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో  బిజెపి మండల అధ్యక్షుడు కె బాలకృష్ణ , టౌన్ అధ్యక్షుడు యం మధుకర్ , ప్రధాన కార్యదర్శి జి చక్రపాణి  , శాఖ అధ్యక్షులు  పి మల్లేష్ తదితరలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment