Saturday, 13 August 2016

ఎ బివిపి రెబ్బెన మండల కన్వీనర్ గా జుమ్మిడి అరుణ్ కుమార్

ఎ బివిపి రెబ్బెన మండల కన్వీనర్ గా జుమ్మిడి అరుణ్ కుమార్ 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); విద్యావ్యవస్థను ప్రభుత్వ మే భ్రష్టు పట్టిస్తుందని ఎ బివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రంజిత్ కుమార్ అన్నారు. ఎ బివిపి జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సమావేశానికి జిల్లా కన్వీవీనర్ చిలుముల కృష్ణ దేవరాయలు ఆడ్తక్షత వహించారు ఈ సందర్భంగా రెబ్బెన మండల కాన్షినర్ జుమ్మిడి అరుణ్ కుమార్ ను ఎ నుకోవడం జరిగింది ఈ సమావేశంలో అరుణ్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పినందుకు విద్య సమస్యలపై నిరంతరం పోరాడుతాం అన్నారు అలాగే  కృతజ్ఞతలు తెలిపారు.

No comments:

Post a Comment