Monday, 15 August 2016

మన చేయూత ఫౌండేషన్ వారు పుస్తకాలు పంపిణి


మన చేయూత ఫౌండేషన్ వారు పుస్తకాలు పంపిణి

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ''మన చేయూత ఫౌండేషన్ -రెబ్బెన '' ఆధ్వర్యంలో రెబ్బెన మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఆగష్టు 15 సోమవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 6వ తరగతి పేద విద్యార్థులకు ఇంగ్లీష్ ,గణిత ,సామాన్య ,సాంఘిక  పాఠ్య పుస్తకాలు పంపిణి చేసినట్లు ఫౌండేషన్ వారు తెలిపారు. మండలంలోమరిన్ని సేవ కార్యక్రమాల్లో ముందుంటామన్నారు . ఈ మన చేయూత ఫౌండేషన్ కమిటీ సభ్యులు ఎమ్ . దేవేందర్ ,ఎ. పాపయ్య ,సునీల్ ,మహేందర్, సందీప్, సమీర్, జమీర్, మహేష్ లు  ఉన్నారు.

No comments:

Post a Comment