రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం గోలేటి సింగరేణి ఆధ్వర్యంలో గురువారం రోజున జి యం కార్యాలయంలో ఎస్ ఐ మరియు కాన్స్టేబుల్ పరీక్ష కు ఎంపికయిన నిరుద్యోగ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ బెల్లంపల్లి ఏరియా జి యం కే రవిశంకర్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలో కార్మిక పిల్లలకు గతంలో చాల విధాలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు . విద్యార్థుల భావి భవిషత్తు కు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో భోదన పుస్తకాలను.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Thursday, 4 August 2016
ఎస్ ఐ మరిము కానిస్టేబుల్ పరీక్షలకు ఎంపికైన వారికి పుస్తకాల పంపిణి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం గోలేటి సింగరేణి ఆధ్వర్యంలో గురువారం రోజున జి యం కార్యాలయంలో ఎస్ ఐ మరియు కాన్స్టేబుల్ పరీక్ష కు ఎంపికయిన నిరుద్యోగ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ బెల్లంపల్లి ఏరియా జి యం కే రవిశంకర్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలో కార్మిక పిల్లలకు గతంలో చాల విధాలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు . విద్యార్థుల భావి భవిషత్తు కు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో భోదన పుస్తకాలను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment