Sunday, 21 August 2016

మాజీ మంత్రి విగ్రహ స్థాపనను అడ్డుకొవడం సరి కాదు ; జడ్పీటీసీ అజమేరా బాపూరావు


 మాజీ మంత్రి  విగ్రహ స్థాపనను అడ్డుకొవడం సరి కాదు ; జడ్పీటీసీ అజమేరా బాపూరావు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); స్వర్గీయ మాజీ మంత్రి కోట్నక్ భీం రావు విగ్రహ స్థాపనను అడ్డుకొవడం  సమంజసం కాదని రెబ్బెన జడ్పీటీసీ సభ్యుడు అజమేరా బాపూరావు అన్నారు . ఆదివారం రెబ్బెన అతిధి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మాజీమంత్రి కోట్నక్ భీం రావు పేద బడుగు బలిహి నగిరిక   ప్రజల కోసం  ఆనాడుఎంతో సేవ చెసారని మహనీయుల విగ్రహ స్థాపనకు అనుమతులు కావాలని సాకుతో అడ్డుపడడం  సరికాదని అలాగే  ఆసిఫాబాద్ లో  అనుమతులు జారీ చేసి విగ్రహ స్థాపనకు సహకరించాలని కోరారు ఈ సమావేశంలో సర్పంచులు పేసరి వెంకటమ్మ ,భీమేష్ ,తెరాస మండల అధ్యక్షులు పోటు  శ్రీధర్ రెడ్డి,టౌన్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్ ,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పల్లె రాజేశ్వర్, తూర్పు జిల్లా ఉప అధ్యక్షుడు నవీన్ కుమార్ , గుడిసెల వెంకన్న గౌడ్ ,దుర్గం సోమయ్య ,నాగయ్య తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment