Wednesday, 17 August 2016

బేషరతుగా వేతనాలు చెల్లించండి --ఎహ్ ఎం ఎస్

బేషరతుగా వేతనాలు చెల్లించండి --ఎహ్ ఎం ఎస్



రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తెలంగాణా ఉద్యమము  సందర్హంగా సకల జనుల సమ్మెలో పాల్గొన్నా అత్యవసర విధులు నిర్వహించిన సంగరేణి కార్మికులకు వేంటనే వేతనాలు చెల్లించాలని ఎహ్ ఎం ఎస్ సెంట్రల్ ఉపాధ్యాక్షుడు టి మణిరామ్ సింగ్ అన్నారు . మంగళ వారము నాడు గోలేటి లోని సివిల్ డిపార్ట్ మెంట్ ముందు నల్లబాడ్జీలతో నిరసన తెలిపారు . అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణిలో అత్యవసర విధులు నిర్వహించే కార్మికులు లేకుంటే సింగరేణి సంస్థకు కోట్లలో నష్టం వాటిల్లదని పేర్కొన్నారు . తప్పకుండ వేతనాలు చెల్లించాలని అన్నారు . ఈ కాయక్రమములో నాయకులు ఖాదర్ , సుదర్శన్ , జీవం జోయల్ ఆంజనేయులు గౌడ్ లు ఉన్నారు . 

No comments:

Post a Comment