సోలార్ పంపు సెట్ల ఏర్పాటుకు భూమిపూజ
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని ఇంద్రనగర్ లో మంచినీటి సౌకర్యార్థం సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేయుటకై రెబ్బెన సర్పంచ్ పి వెంకటమ్మ శంకు స్థాపన భూమి పూజచేశారు అనంతరం వారు మాట్లాడుతు గ్రామంలో మంచినీటి కోసం సొలార్పంపుసెట్ల ను ఏర్పాటు చేయుటకు భూమిపూజచేశామని 5000 లీటర్ల సమర్ధం గల నీటి ట్యాంకును ప్రభుత్వం నిర్మిస్తుందని విద్యుత్ అంతరాయాలను అధికమిచడానికి సోలార్ పపంపుసెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు రానున్న రోజుల్లో అన్ని గ్రామాలలో సౌరవిద్యుత్ వినియోగానికి ప్రభుత్వం కృషిచేస్తుందని వారు తెలిపారు.
No comments:
Post a Comment