ఎ ఐ ఎస్ ఎఫ్ 80వ వార్షికోత్సవంని ఘనంగా జరుపుకోవాలి ; దుర్గం రవిందర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (ఎ ఐ ఎస్ ఎఫ్ )80వ వార్షికోత్సవం ముగింపు ఉత్సవాల గోడ పతులు ను గురువారం నాడు రెబ్బెన జూనియర్ కళాశాలలో విడుదల చేశారు అనంతరం ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవిందర్ మరియు డివిజినల్ కార్యదర్శి పుదారి సాయి మాట్లాడుతు సమశీల ఉద్యమాల సారథి విద్యార్ధి లోకానికి స్ఫూర్తి , చైతన్యాన్ని కలిగించి సంఘటిత శక్తిగా ముందుకు సాగె ఎ ఐ ఎస్ ఎఫ్ 80వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు రాష్ర్ట్ర ప్రభుత్వం కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్యను అమలు చేస్తామని విద్య సవంత్సరం మొదలై 3 నెలలు కావస్తున్న ఇప్పటి వరకు అమలు చేలేదని కేవలము హామీలకే పరిమితమయ్యాయని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తక్కువగా ఉన్నారని నెపంతో రేష్నయిలెజం చేసి మూసివేస్తున్నారని ప్రయివేటు విద్యాసముస్థలలో అధిక ఫీజులను అరికట్టాలని, అలాగే జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వెంటనే భర్తీ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మహిపాల్ నాయకులు సంపత్ , సందీప్ , గౌతమ్ , కళాశాల విద్యార్థులు తదితరాలు పాల్గొన్నారు.
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (ఎ ఐ ఎస్ ఎఫ్ )80వ వార్షికోత్సవం ముగింపు ఉత్సవాల గోడ పతులు ను గురువారం నాడు రెబ్బెన జూనియర్ కళాశాలలో విడుదల చేశారు అనంతరం ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవిందర్ మరియు డివిజినల్ కార్యదర్శి పుదారి సాయి మాట్లాడుతు సమశీల ఉద్యమాల సారథి విద్యార్ధి లోకానికి స్ఫూర్తి , చైతన్యాన్ని కలిగించి సంఘటిత శక్తిగా ముందుకు సాగె ఎ ఐ ఎస్ ఎఫ్ 80వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు రాష్ర్ట్ర ప్రభుత్వం కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్యను అమలు చేస్తామని విద్య సవంత్సరం మొదలై 3 నెలలు కావస్తున్న ఇప్పటి వరకు అమలు చేలేదని కేవలము హామీలకే పరిమితమయ్యాయని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తక్కువగా ఉన్నారని నెపంతో రేష్నయిలెజం చేసి మూసివేస్తున్నారని ప్రయివేటు విద్యాసముస్థలలో అధిక ఫీజులను అరికట్టాలని, అలాగే జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వెంటనే భర్తీ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మహిపాల్ నాయకులు సంపత్ , సందీప్ , గౌతమ్ , కళాశాల విద్యార్థులు తదితరాలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment