Monday, 29 August 2016

ప్రణాళికతో చదివితే ఉన్నత శిఖరాలను ఆధిరోహించా వచ్చు- కలెక్టర్

ప్రణాళికతో చదివితే ఉన్నత శిఖరాలను ఆధిరోహించా వచ్చు- కలెక్టర్ 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);విద్యార్థులు ప్రణాళికతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించి వచ్చని పరికిపండ్ల నరహరి అన్నారు . సోమవారం మధ్యప్రదేశ్ లోని ఇందూర్ కలెక్టర్ పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు పేద కుటుంబానికి చెంది వారే ఉంటారని , ఉపాధ్యాయులు విద్యార్హులను ప్రోత్సహించి , వారిని అభివృద్ధి పరచాలని తెలిపారు. నేటి విద్యార్థులే భారత దేశానికి రక్షా అని తెలిపారు .  పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటారని , ఉపాధ్యాయులు వారికి చేయూత నివ్వాలని పేర్కొన్నారు .పలువురు నాయకులు కలెక్టర్ నరహరిని సన్మానించారు. ఈయన ఆలయ వారధి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు . ఈ ఫౌండేషన్ పేద విద్యార్థుల సహాయార్థం కోసమేనని అన్నారు .  ఈ కార్య క్రమములో జెడ్ పి  టి సి బాబురావు , ఎం పి  పి  సంజీవ్ కుమార్ , వైస్ ఎం పి  పి  రేణుక , ఎం ఈ ఓ వెంకటేశ్వరా స్వామి , తహశీల్ధార్ బి రమేష్ గౌడ్ , టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి ,ఏ ఎం సి వైస్ ప్రసిడెంట్ కుందారపు శంకరమ్మ,  ప్రదానోపాధ్యాయురాలు స్వర్ణలత , ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ తదితరులు ఉన్నారు .  

No comments:

Post a Comment