రెబ్బెన: (వుదయం ప్రతినిధి); బిడ్డకు కన్నా తల్లి ముర్రు పాలే చాలా శ్రేయస్కరమని, అవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని రెబ్బెన సర్పంచ్ వేంకటమ్మ అన్నారు . గురు వారం రెబ్బెన గ్రామ పంచాయత్ లో ఏర్పాటు చేసి న అవగాహన సదస్సులో మాట్లాడారు . . తల్లి ముర్రు పాలు బిడ్డకు ఆరోగ్యం తో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని ఆమె అన్నారు అదే విదంగా మహిళలు స్థానికంగా ఉన్నా అంగన్వాడీ కేంద్రాలను సంప్రదించి పౌష్టికాహారం తీసికొంటే పుట్ట బోయే బిడ్డ ఆరోగ్యాంగా ఉంటుందని తెలిపారు . ఈ కార్య ఏ ఎం సి వై ఛైర్మెన్ కుందారం శంకరమ్మ ., సూపర్విజర్లు లక్ష్మి , భాగ్యలష్మి లతో పాటు కార్యకర్తలు బాలమ్మ , చంద్రకళ , ప్రమీల లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment