Thursday, 20 September 2018

నవయుగ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాదము

  కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 20 ;  రెబ్బెన  మండల కేంద్రంలో గ్రామ పంచాయతి కార్యాలయం వద్ద నవయుగ  గణేష్ మండలి వారు ఏర్పాటు చేసిన  గణేష్ మండపం వద్ద గురువారం అన్నదాన  కార్యక్రమం   నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. నిర్వాహకులు భోజన ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసారు.

No comments:

Post a Comment